News

వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ 397 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. 4 దశల్లో 5 లక్షల ఆర్థిక సహాయం అందుతుందని, ...
అల్లం ఒకేసారి ఎక్కువ కానాలి అని మనకు అనిపిస్తుంది. కానీ నిల్వ ఉండదనే ఫీలింగ్ మనసులో కలకలం రేపుతుంది. అప్పుడే మనకు చిట్కాలు ...
బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల బంగారం ధర ₹500 పెరిగి ₹99,000కు చేరుకుంది. ఇది 99.5% నాణ్యత ఉన్న బంగారం ధర.
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారి ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు, 50-60 కి.మీ. వేగంతో ఈదురు గాలులు ఉంటాయని విశాఖ ...
YS Jagan: కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడుపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. మహానాడు పెద్ద డ్రామా అని..
జనగామ జిల్లాలో నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి కల్పించేందుకు ఈ నెల 30న జాబ్ మేళా నిర్వహించనున్నారు. అపోలో ఫార్మసీ, లోటస్ ...
రీసెంట్ గా జబర్దస్త్ కి గుడ్ బై చెప్పి సినిమాల్లో నటిస్తోంది అనసూయ ...
మహిళా ఉపాధ్యాయ సంఘాలు.. అలాగే, విద్యార్థి సంఘాలు డీఈఓ పై మండిపడ్డాయి. బాధ్యతయుతమైన పదవిలో ఉండి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ...
శ్రీశైలం మల్లన్న ఆలయంలో హుండీ లెక్కింపులో రూ. 3.74 కోట్లు, 120.100 గ్రాముల బంగారం, 4.260 కేజీల వెండి, వివిధ విదేశీ కరెన్సీలు ...
కొంతమంది మనుషులు రాన్రానూ ఎలా తయారవ్వకూడదో అలా తయారవుతున్నారు. కాలచక్రం వెనక్కి తిరుగుతున్నట్లు.. మళ్లీ ఆదిమ కాలానికి ...
సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం సింగరేణి జాగృతి ఏర్పాటు చేస్తున్నామని కల్వకుంట్ల కవిత తెలిపారు. 11 ఏరియాలకు కోఆర్డినేటర్లను ...
భద్రాద్రి జోన్‌లోని వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాలలోని 19 గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలలో తాత్కాలిక సిబ్బంది ఎంపిక ...